న్యూ ఢిల్లీ- కరోనా మహమ్మారి ఎంతటి విలయం సృష్టించిందో అందరికి తెలుసు. ఫస్ట్ వేవ్, సెంకడ్ వేవ్ కరోనా సమయంలో ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోయింది. కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ ఆర్ధికంగా చితికిపోయాయి. ఇక జన జీవనం ఆస్థవ్యస్తం అయిపోయింది. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఐతే ఇంకా కరోనా మొత్తంగా అంతం కాలేదని, మళ్లీ ధర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ భారత్ లో 18 వేల పైచిలుకు […]
స్పెషల్ డెస్క్- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ భారత్ ను అతలాకుతలం చేసింది. రెండు వేవ్ ల నుంచి కోలుకోక ముందే ధర్డ్ వేవ్ కరోనా ముంచుకొస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మళ్లీ అందరిలో భయం నెలకొంది. ప్రధానంగా కరోనా ధర్డ్ వేవ్ చిన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతోందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా […]