గతంలో పచారీ సరుకులు హోల్ సేల్ గా తెచ్చుకోవాలంటే పెద్ద మార్కెట్కు వెళ్లేవాళ్లు. అక్కడ నెలకు సరిపడా సరుకులన్నీ కట్టించుకుని, వాటిని ఆటోలో వేసి ఇంటికి తెచ్చుకునే వాళ్లు. అయితే ఇప్పుడు పెద్ద యెత్తన మార్ట్స్ ఇళ్లకు సమీపంలోనే వెలిసి పోవడంతో
సామాన్యులకు నిత్యవసర సరుకైన వంటనూనె ధరలు లాక్ డౌన్ సమయంలో చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో ఆయిల్ ధరలు చూసి జనాలు భయపడిపోయారు. కానీ ఇటీవలే మళ్లీ దేశంలో ఆయిల్ ధరలు కాస్త ఊరటనివ్వడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే దేశంలో వంటనూనెల ధరలు మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల ఆయిల్ ధరలు తగ్గడంతో దేశంలో వాడకం పెరిగింది. కానీ నూనె పంటలు తగ్గుముఖం పట్టడంతో ఆయిల్ డిమాండ్ పెరుగుతోంది. […]
గతంలో దుకాణాలు తమ దగ్గర వస్తువులను కొనేవారి నుంచి క్యారీ బ్యాగుల కోసం డబ్బు వసూలు చేయరాదని చండీగఢ్ జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. క్యారీ బ్యాగులు వంటివాటికి డబ్బు వసూలు చేయడం అనుచిత వ్యాపార పద్ధతుల క్రిందకు వస్తుందని తెలిపింది. బిగ్ బజార్ దుకాణంపై ఇద్దరు వినియోగదారులు వేర్వేరుగా చేసిన 3 ఫిర్యాదులను విచారించి, ఆ దుకాణానికి జరిమానా విధించింది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో అలాంటి జలఖ్ తగిలింది. వినియోగదారుల ఫోరం మళ్ళీ […]
వినియోగదారుల హక్కుల పరిరక్షణ (ఈ–కామర్స్) నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలు పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. వీటిలో చాలా ప్రతిపాదనలు అస్పష్టంగా ఉన్నందున వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఫ్లాష్ సేల్ కాన్సెప్టు మొదలైన వాటికి తగిన నిర్వచనం ఇవ్వాలని, వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు సంబంధించి ప్రస్తుత చట్టాలకు లోబడి ఈ–కామర్స్ సంస్థలు పనిచేసేలా చూడాలని కోరింది.వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే […]