మురికి కాల్వలోని వ్యర్థాలను తింటూ, అందులోనే పొర్లుతూ ఉంటాయి పందులు. వాటిని చూసినప్పుడల్లా ఒకింత చిరాకు వస్తుంటుంది. అలాగే అవి దురద వచ్చినప్పుడల్లా గోడలకు బరబరా గీకుతూ.. పెద్ద మూతి వేసుకుని అటు, ఇటు తిరుగుతూ ఉంటాయి. అయితే తమ పందులు అమ్ముకున్నాడని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు కొందరు. వినడానికి వింతగా అనిపించినా నిజం.
ఒకప్పుడు తమిళనాడులో సీఎం జయలలిత అంటే ఎంతో గొప్ప పేరు ఉండేది. నటిగానే కాకుండా రాజకీయాల్లో తన మార్క్ చాటుకున్నారు. ప్రత్యర్థులు ఎలాంటి వారైనా.. ఎన్ని కుట్రలు పన్నినా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అందరిచే అమ్మా అని పిలుపించుకున్న చివరి రోజుల్లో ఆసుపత్రిలో ఎంతో దుర్భరమైన.. బాధాకర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు ఆరుముగస్వామి కమిషన్ నివేదికలో సంచలన నిజాలు వెల్లడయ్యాయి. తమిళనాడులో జయలలిత అంటే పార్టీ పరంగా కాదు.. ఆమె వ్యక్తిత్వానికి ఎంతో గౌరవం ఇచ్చేవారు. జయలలిత సీఎం గా […]
విశాఖ జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్ మీద అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక పోశారు. పుష్పవర్థన్ నెలరోజుల క్రితం తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ మీద వచ్చారు. తనను వేధించారని తన ఉసురు తగులుతుందంటూ అసిస్టెంట్ కమిషనర్ శాంతి శాపనార్థాలు పెట్టారు. ఈ ఘటనపై ఎవరికి వారు వారి వాదనలు వినిపిస్తున్నారు. జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ […]