ఏవైన వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ధర విషయంలో ఆచీతూచీ వ్యవహరించడం సాధారణంగా జరిగే విషయమే. ధర కాస్ట ఎక్కువైనా, షాప్ వాళ్లు ఎక్కువ ధరకు విక్రయించినా కాస్త అసహనానికి గురవుతుంటాము. కానీ అక్కడ అత్యంత సంపన్నురాలైన ఓ వ్యక్తి కాఫీ ధర విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ఓ ఇద్దరు కలిసి ఏదైనా తినాలనిపించి, తాగాలనిపించినా ఓ రెస్టారెంట్ కు వెళ్లి.. ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసుకుని తిన్నామనుకుందాం. ఓ పెద్ద రెస్టారెంట్ లో అయితే 3 నుండి 5 వేలు బిల్లు చేస్తాం. అదే ఏదైనా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, ప్రూట్ జ్యూస్ లు తాగితే మహా అయితే రెండు వేలు లోపు బిల్లు ఉంటుంది. కానీ కేవలం రెండు కాఫీలకే లక్షల్లో వసూలు చేస్తే.. పరిస్థితి ఏంటంటారు..
కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ ఎం కృష్ణ కుమార్తె మాళవిక హెగ్డే. ఏడు వేల కోట్ల అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక సిద్ధార్థ తిరిగిరాని లోకాలను వెతుక్కుంటూ నీట మునిగాడు. భర్త పోయిన అంతులేని బాధలో, అప్పుల నడిసంద్రంలో మాళవిక కేఫ్ కాఫీ డే సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. ఎక్కడ మొదలు పెట్టాలో.. ఎలా మొదలు పెట్టాలో తెలియని అగమ్యగోచర స్థితిలో మాళవిక ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ మళ్లీ కాఫీ సామ్రాజ్యాన్ని నిర్మించే పనిలో పడింది. ఒకటిన్నర […]
టీ తాగిన తర్వాత పేపర్ కప్పును నలిపి డస్ట్ బిన్ లో వేస్తామో అంతే కసిగా కనిపించకుండా ప్రజల ప్రాణాలను ఆ కప్పు నలిపేస్తున్నట్టు పరిశోధనల్లో తేలిందట. కాస్త బ్రేక్ దొరికితే తెగ టీ, కాఫీలు తాగేస్తుంటారు. టీ., కాఫీ ఆరోగ్యానికి మంచిదే కావచ్చు. మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపించొచ్చు. కానీ ఇక్కడ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఓ విషయం ఒకటుంది. రోజుకు 3 లేదా 4 సార్లు పేపర్ లేదా ప్లాస్టిక్ కప్ లో టీ తాగితే […]