ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఇవాళ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమాల కేసులో సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసుకు సంబంధించి ఇవాళ ఆమెకు విముక్తి లభించింది. ఆమె కేసుని కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై మోపిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ […]
గత రెండు రోజులుగా నటి కరాటే కళ్యాణి దత్తపుత్రిక విషయమై బాలల పరిరక్షణ కమిషన్ విచారణలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా సమగ్ర విచారణ అనంతరం సంబంధిత అధికారులు కళ్యాణి దగ్గర ఉన్న పాపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి.. కరాటే కళ్యాణి పాపను దత్తత తీసుకోలేదని స్పష్టం చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. పాప ఫ్యామిలీ రంగారెడ్డి జిల్లాకు చెందినవారు కావడంతో కేసును అక్కడి అధికారులకు బదిలీ చేసినట్లు తెలుస్తుంది. చిన్న పిల్లలను దత్తత తీసుకునే […]
సీబీఐ 2018 జనవరిలో లాలూ ప్రసాద్ యాదవ్, రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ గ్రూప్లపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపింది. సీబీఐలోని ఆర్థిక నేరాల విభాగం ఈ దర్యాప్తు నిర్వహించింది. ముంబైలోని బాంద్రాలో రైల్వే భూమి లీజును, న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ అప్గ్రెడేషన్ ప్రాజెక్టును పొందడం కోసం డీఎల్ఎఫ్ లాలూ యాదవ్కు దక్షిణ ఢిల్లీలో కొంత స్థిరాస్తిని లంచంగా ఇచ్చిందని, అప్పట్లో ఆయన రైల్వే మంత్రిగా ఉండేవారని సీబీఐ ఆరోపించింది. ఏబీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ […]