నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చానంటూ ఆనాడు తన కలాన్ని, గళాన్ని కదిపారు విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్. ఆనాటి సామాజిక పరిస్థితిలకి అయన మాటలే ఓ ప్రేరణ. కానీ.., ఇప్పటి సమాజం కరోనా కోరల్లో చిక్కుకుంది. ఇప్పుడు మంచి మాటలతో పాటు.., సాయం చేసే చేతులు కావాలి. ఈ స్థితిలో ప్రజలను కాపాడుకోవడానికి నేను సైతం అంటూ ముందడుగు వేశారు మన మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరుపున రెండు తెలుగు రాష్ట్రాలలో యుద్ధ ప్రాతిపదికన […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక అల్లాడుతున్నారు. హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత తీరినా.., ఆక్సిజన్ సమస్య మాత్రం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా.., రాబోయే థర్డ్ వేవ్ ని ఎదుర్కోవాలి అంటే ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్స్ అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ప్రభుత్వాలు ఇందుకు సంబంధించిన కార్యచరణలు సిద్ధం చేసుకుంటున్నాయి. కానీ.., ఈ లోపే ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి మనసున్న మహారాజులు, మానవతావాదులు ఆక్సిజన్ ప్లాంట్స్ […]