మధ్యతరగతి ప్రజలకు వారి ఆదాయ పన్నుకు సంబంధించి భారీగా ఊరట చేకూరుస్తూ కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమక్షంలో వెల్లడించారు.
దేశంలో యువత ఎక్కువగా ఆసక్తి కనబరిచే గేమ్ అనగానే గుుర్తుకు వచ్చేది క్రికెట్. అందుకే ఆదివారంతో పాటు ఏదైనా సెలవులు వస్తే చాలు క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపుతుంటారు. బ్యాట్, బాల్ తీసుకుని ఖాళీ మైదానాలు, చిన్న చిన్న గల్లీలోనూ ఆడేస్తుంటారు. ఇలా గల్లీలో ఆడి.. ఆ తర్వాత టీమ్ ఇండియాకు సెలక్ట్ అయి సత్తా చాటిన బ్యాట్ మెన్స్ అనేక మంది ఉన్నారు. వారిలోభారత మాజీ కెప్టెన్ ధోనీ ఒకరు. హెలికాఫ్టర్ షాట్స్ కొట్టడంలో ఆయన ప్రసిద్ధుడు. అయితే ఓ బాలిక ఆయన్ను మరిపిస్తోంది.