కరోనా వ్యాక్సిన్లు కల్పించే రక్షణ,వాటి సమర్థతపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా కొత్తగా పుట్టుకొచ్చే కోవిడ్ వేరియంట్లపై వాటి ప్రభావం ఏ మేరకు అనేది ప్రస్తుతం అధ్యయన దశలోనే ఉంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది కోవిడ్ బారినపడటం చూస్తూనే ఉన్నాం. వ్యాక్సిన్ తీసుకున్నాక ఎంతకాలం పాటు వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో వరుస ఇన్ఫెక్షన్లతో ముడిపడిన పలు కేసులు వెలుగుచూస్తున్నాయి. ముంబైకి చెందిన 26 […]
దక్షిణ భారతదేశంలో అతి పవిత్రమై పేరుగాంచిన మహిమాన్విత క్షేత్రం శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయం.భారతదేశంలో పలు రాష్ట్రాల నుండి అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రతి ఏటా లక్షలాదిమంది భక్తులు దీక్షతో పుణ్య శబరిమల విచ్చేస్తూ ఉంటారు. అయ్యప్ప దీక్షలో ఉన్న కఠిన తరమైన నియమాలు మరి ఏ ఇతర దీక్షలలోను ఉండవని భక్తులు భావిస్తారు.దీక్షా సమయంలో చేసే పూజలు ,భజనలు ,నియమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి, భక్తి భావాన్ని కలిగించి మనసు ప్రశాంతమై నిర్మలంగా అనిపిస్తుంది. […]