రోజురోజుకీ వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగితే పరిస్థితులు ఇంకా దిగజారొచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్ల పైకి పెట్రోల్, డీజిల్ వాహనాలు రాకుండా సంచలన నిర్ణయం తీసుకుంది.
గత రెండేళ్లుగా కరోనా కష్టాలతో పేద ప్రజలు అతలాకుతలం అయ్యారు. చిరు ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవారు.. వాహనాలు నడిపి జీవించేవారు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రక రకాల చట్టాలను తీసుకు వస్తూ తమపై లేని పోని భారం మోపుతున్నారని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల ను నిలుపుదోపిడీ చేస్తోందని డ్రైవర్స్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 24 గంటల పాటు ఆటోలు, క్యాబ్లు, లారీల సేవలు నిలిపివేస్తున్నట్లు డ్రైవర్స్ జేఏసీ ప్రకటించారు. […]