దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అతి వేగంగా వస్తున్న వాహనాలు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు.
పెట్రోల్, డీజిల్ వాహనాలు కాలుష్యానికి కారణమవుతుండటంతో పాటు ఇంధన ధరలు పెరుగుతుండటంతో.. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికి రాయితీలు కూడా ప్రకటిస్తున్నాయి. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి. ఎలక్ర్టిక్ వాహనాలు కాలిపోవడం లేదా పేలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓలా ఎస్1 ప్రో ఎలక్ర్టిక్ స్కూటర్ లో మంటలు చెలరేగాయి. అయితే ఈఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన పూణే […]