తమ బిడ్డలు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరాలని తల్లిదండ్రులు కలలు కంటారు. అందుకు తగినట్లే చాలా మంది పిల్లలు కష్టపడి చదువుకుని మంచి స్థాయిలో ఉంటారు. కానీ కొందరి విషయంలో మాత్రం విధి చిన్నచూపు చూస్తుంది. అలాంటి విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
అమ్మా అన్న పిలుపు అమృత భాండం. ఆ పిలుపే బిడ్డకు శ్రీరామ రక్ష. అమ్మా అన్న పిలుపు వినిపిస్తే చాలు.. తల్లి మృత్యువును సైతం ఎదిరించి వెనక్కి వస్తుంది. ఇదే తరహా సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ప్రతి మనిషికి కుటుంబం అనేది ఓ అందమైన ప్రపంచం. ఇందులో సభ్యులకు ఒకరిపై మరొకరి ప్రేమానుబంధాలు ఉండాయి. కుటుంబంలో ఎవరికైనా చిన్న ఇబ్బంది కలిగిన మిగిలిన వారు అల్లాడుతారు. అలాంటిది అనుకోని సంఘటనతో తమ వ్యక్తి అర్థాంతరంగా మరణిస్తే.. ఇక ఆ కుటుంబ సభ్యులు బాధ వర్ణణాతీతం. కానీ తమ మనిషి మరణించిన కూడా బ్రతికుండాలని కొందరు కోరుకుంటారు.ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు ఎంతో ఔదార్యంతో అవయవదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరణించిన మనిషి అవయవదానంతో […]