మనం అప్పుడప్పుడు చేసే కొన్ని నిర్లక్ష్యపు పనుల వల్ల అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాగే ఓ భర్త నిర్లక్ష్యానికి అతని భార్య బలైంది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను కేంద్ర సర్కార్ నిషేధించిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, అమ్మకం, వినియోగాన్ని నిషేధించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో చేపట్టిన చర్యల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్వహణ సవరణకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ రాష్ట్రాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొందరు వ్యాపారులు అయితే ప్లాస్టిక్ […]