తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సుప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి భద్రాచలంలోని సీతా రామచంద్ర స్వామి దేవాలయం. రామాయణ ఇతిహాసాలతో ముడిపడి ఉన్న దేవాలయాల్లో ఇది ఒకటి. రాముడు,సీత నడయాడిన ప్రాంతంగా కొలవబడుతోంది.
భద్రాద్రి సీతారాముల కళ్యాణాన్ని కనులారా చూడలేకపోతున్న భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహా విశిష్టత కలిగిన రాములవారి కళ్యాణ తలంబ్రాలను ఇంటికి తెచ్చిచ్చే ప్రయత్నానికి శ్రీకర్మ చుట్టింది. కేవలం రూ. 116 చెల్లిస్తే తలంబ్రాలను ఆర్టీసీ సిబ్బంది మీ ఇంటి వద్దకెర్ డెలివరీ చేస్తారు. ఈ సేవల మరిన్ని వివరాలకై కింద చదవండి.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దేశవ్యాప్తంగా నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో భారీ వరదలు జనాలను అతలాకుతలం చేస్తున్నాయి. వందకు పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి రామయ్య సన్నిధిలోకి నీరు చేరుకుని.. చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త భయం రాములోరి భక్తులను వెంటాడుతుంది. అదేంటంటే.. భద్రాచలం దగ్గర గోదారిలో 31 అడుగుల నీటిమట్టం వస్తే.. పర్ణశాల మునిగిపోతుంది. ఇప్పటికే భద్రాద్రి […]