అనుబంధాలు, కాకి చుట్టూ అల్లిన బలగం కథలో భావోద్వేగాలెన్నో. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్లో వచ్చిన సాంగ్ ప్రతి ఒక్కరినీ ఏడ్పింపించింది. ‘తోడుగా మా తోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెళ్లినావు కొమురయ్యా..’అంటూ సాగే ఈ అద్భుతంగా పాడారు మొగిలయ్య దంపతులు. అయితే..
బలగం సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా విజయంతో ఎందరో కొత్త వారు వెలుగులోకి వచ్చారు. అలా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తే బలగం మొగిలయ్య. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి.. మొగిలయ్యకు సాయం చేశారు. ఆ వివరాలు..