గతంలో ఎక్కడో ఓ చోట పూట కూళ్ల ఇల్లు ఉండేది. అందులో కొంత డబ్బులిచ్చి తినిపోయావారు స్థానికులు, వేరే ఊరి నుండి వచ్చిన వారు. అవే రూపాంతరం చెంది హోటళ్లుగా మారిపోయాయి. ఇప్పుడు నగరంలోనే కాదూ పల్లెల్లోకి కూడా హోటల్స్ వచ్చేశాయి
ఈ మద్య వ్యాపారస్తులు వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల ఫుడ్ ఛాలెంజ్లు విసరడం ప్రారంభించాయి. ఏపిలో ఇటీవల బాహుబలి థాలి చాలెంజ్ విసిరారు. ఇది తిన్నవారికి లక్ష బహుమతి ఇచ్చారు. ఇలాంటి చాలెంజ్ లు ఈ మద్య పలు జోట్ల జోరందుకున్నాయి. తాజాగా యూపీలోని మీరట్ లో ఓ స్వీట్ షాప్ లో సమోసా చాలెంజ్ విసిరాడు. వివరాల్లోకి వెళితే.. దేశంలో సమోసా అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఆలు, ఆనియన్, కార్న్ ఇలా రక రకాలుగా […]