నేడు దేశ వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు వీధుల్లో మువ్వన్నెల జెండ రెప రెపలాడింది.
ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ వ్యవహారం అధికార వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో క్యాబినేట్ లో మార్పులు చేర్పులు ఉంటాయని, ఇటీవల జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో స్వయంగా సీఎం జగన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. దీంతో సరికొత్త అంశాలు తెరమీదకు వస్తున్నాయి. స్పీకర్ పదవి మహిళకు కేటాయిస్తారని, ప్రస్తుత ఉన్న తమ్మినేని సీతారాంకి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందనే మాటల వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో మళ్లీ గెలుపే లక్ష్యంగా.. ఇప్పటి నుంచే ఆచితూచి అడుగులు వేస్తున్నారు […]