తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కూడా పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
న్యూ ఢిల్లీ- దేశంలో ప్రతిభ ఎక్కడ ఉన్నా దాన్ని గుర్తించడంలో ముందుంటారు మన ప్రధాని నరేంద్ర మోదీ. ఏ రంగంలోనైనా ప్రతిభ కనబరిచిని వారిని ప్రత్యేకంగా అభినందిస్తుంటారు ప్రధాని. మన తెలుగు యువకుడు కూడా మోదీ చేత ప్రశంసించబడ్డాడు. తిరుపతికి చెందిన యువకుడిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. తిరుపతికి చెందిన సాయిప్రణీత్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. సాయి ప్రణీత్ 7 సంవత్సరాలుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఐఎండీ […]