రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆర్సీబీతో మ్యాచ్లో అశ్విన్ చేసిన ఒక పనికి నెటిజన్స్ అతడ్ని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. అసలేం జరిగిందంటే..!
ఆర్సీబీ టీమ్ లో ధోనీ కనిపించాడు. అవును మీరు విన్నది నిజమే. కుర్ర క్రికెటర్ ధోనీ స్టైల్ ని ఫాలో అయిపోయి మరీ ఔట్ చేశాడు. ప్రస్తుతం ఇదే ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.