బిగ్ బాస్ ద్వారా సెలబ్రిటీలుగా క్రేజ్ సంపాదించుకున్నవారిలో యాంకర్ శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి ఒకరు. న్యూస్ రీడర్ గా పాపులర్ అయిన శివజ్యోతి.. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలంగాణ యాసలో వార్తలు చదివి.. తనదైన శైలిలో టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
తెలుగు టివిల్లో చాలా మంది యాంకర్లు ఉన్నారు. వీరిలో ఒకరు తీన్మార్ సావిత్రి అలియాస్ శివ జ్యోతి. తెలంగాణ యాసలో మాట్లాడటడంతో మంచి పేరు కూడా వచ్చింది. అయితే బిగ్ బాస్ తో ఆమెకు మంచి పేరు వచ్చింది. బయటకు వచ్చాక సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిపోయిన ఆమె.. ఇటీవల పెట్టిన ఫోటో వైరల్ గా మారింది.