తూర్పు గోదావరి జిల్లా అనపర్తి దేవీ చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన భారీ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేయగా.. వాగ్వాదం నెలకొంది.
ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర వేదనకు లోనవుతున్నారు. తాజాగా టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, 52 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలా రెడ్డి కన్నుమూశారు. దీంతో ఆయన ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్లమిల్లి మూలారెడ్డి అభిమానలుు విషాదంలో మునిగిపోయారు. పలువురు రాజకీయ ప్రముఖులు మూలారెడ్డి మృతి […]