పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు తన రెక్కలను మహిళా క్రికెట్ వరకు చాచింది. ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపార సంస్థకు కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతూ.. బీసీసీఐకి బంగారు బాతుగా మారింది ఐపీఎల్. 2008లో మొదలై.. ఇప్పటికే 14 సీజన్లు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు పురుష క్రికెటర్లకు మాత్రమే పరిమితమైన ఈ ఐపీఎల్.. ఇప్పుడు మహిళల క్రికెట్లోకి కూడా ప్రవేశపెడుతోంది బీసీసీఐ. దీని కోసం బిడ్డింగ్లు ఆహ్వాంచింది. బుధవారం […]
ముకేశ్ అంబానీ పరిచయం అవసరంలేని పేరు. భారత్లో అత్యంత ధనవంతుడు. దేశంలోనే రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. ఇప్పుడు ఈయన గురించి ఎందుకంటే.. ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో పైపైకి దూసుకెళ్లారు. రిలయన్స్ షేర్ల ర్యాలీ ఇందుకు ప్రధాన కారణం. అత్యంత ధనవంతుడుగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్ల బెడతారు. […]