ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలిచిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. తన నివాసంలో టాలీవుడ్ సెలబ్రిటీలకు గ్రాండ్ డిన్నర్ పార్టీ ఇచ్చాడు. రాజమౌళి సహా ప్రముఖ టాలీవుడ్ దర్శక, నిర్మాతలంతా ఈ పార్టీకి హజరయ్యారు. కానీ రామ్ చరణ్ మాత్రం రాలేదు. దీనిపై నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..
ఎన్టీఆర్.. టాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. ఇందులో రాజమౌళి, త్రివికమ్ లాంటి స్టార్ డైరెక్టర్ పాల్గొనడం కాదు.. ఓ హాలీవుడ్ పర్సన్ కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది.