పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంత కాలం నుంచి వాడీ వేడీగా నలిగిన విభేదాల నడుమ ఎట్టకేలకు అమరీందర్ సింగ్ ఓ మెట్టు దిగి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక రాజీనామా అనంతరం లేఖను గవర్నర్ కు అందించారు అమరీందర్ సింగ్. అయితే ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సిద్దూ వర్గానికి, అమరీందర్ వర్గానికి గత కొంత కాలం వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీని కారణంగా ముఖ్యమంత్రి పదివికి […]
పంజాబ్ రాజకీయాల్లో కాంగ్రెస్ హై కామాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పంజాబ్ లో పీసీసీని నియమించింది. ఇక పంజాబ్ పీసీసీగా నవజ్యోత్ సింగ్ సిద్ధ్ ను నియామకం చేస్తూ సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాజకీయాల్లో రోజురోజుకి అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. దీన్నీసద్దుమణిగించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఈ దిశగా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం సునీల్ జఖర్ పంజాబ్ పీసీసీగా కొనసాగుతున్నాడు. దీంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని అధ్యక్షుడిని నియామకం చేస్తూ […]