భారతీయ సంస్కృతిలో ఆవు చాలా ముఖ్యమైందని జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా ఆవు మాంసం తినడం అనేది ఎవరికీ ప్రాథమిక హక్కుకాదని తెలిపిన కోర్టు దానిని పూజించడంమే కాక దానిపై ఆధారపడి జీవనం సాగించే వారికి ప్రాథమిక హక్కుగా పరిగణించాలని కోరారు. హిందువులకు పూజనీయమైన గోవు విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే వ్యక్తికి బెయిలు నిరాకరించిన జస్టిస్ శేఖర్ […]
అలహాబాద్- అమ్మ దగ్గర ఉంటావా.. పెళ్లాం దగ్గర ఉంటావా అని ఓ మైనర్ బాలుడిని కోర్టు అడిగితే.. ఏ మాత్రం తడుముకోకుండా అమ్మ వద్దు, పెళ్లామే కావాలని చెప్పాడు. మైనర్ బాలుడు అంటున్నారు మరి పెళ్లేంటీ.. పెళ్లామేంటని ఆశ్చర్యపోతున్నారా.. ఐతే అసలు సంగతి ఏంటంటే.. ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ కోర్టు ముందుకు ఓ విచిత్రమైన కేసు విచారణకు వచ్చింది. 16 ఏళ్ల మైనర్ బాలుడు, 21 ఏళ్ల యువతితో సహజీవనం చేశాడు. ఇద్దరూ రహస్యంగా పెళ్లి […]