మీరు చదువు పూర్తై ఖాళీగా ఉన్నారా? ఎప్పట్నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఎయిర్ పోర్ట్ అథారిటీ సంస్థ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాసైతే చాలు ఉద్యోగం పొందొచ్చు.
భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దేశవ్యాప్తంగా ఏఏఐ కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎయిర్పోర్టుల సమర్థ నిర్వహణకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవలు ఎంతో కీలకం. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు కార్యాలయాల్లో ఉంటూ విమాన రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తూ సురక్షిత ప్రయాణాలు సాగేందుకు కృషి చేయాల్సి […]