ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్, సీఎన్జీ వెహికల్స్ నే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆ వాహనాలు అయితే వారికి పెట్రోల్- డీజిల్ ఖర్చులు తగ్గుతాయని. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే కాదు.. ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా వస్తున్నాయి. కానీ, అవి కాస్త ఖరీదుగా ఉంటాయి. ఇప్పుడు ఒక యూనివర్సిటీ బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ సైకిల్ ని తయారు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మరణం కుటుంబ సభ్యులతో పాటు పార్టీకి తీరని నష్టం అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న బాధను తీర్చడం ఎవరి తరం కాదు. ఇలాంటి కష్టం సమయంలో కూడా గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు సమాజం కోసం ఆలోచించారు. దుఃఖంలో కూడా దాతృత్వాన్ని ప్రదర్శించారు. వందల కోట్ల ఆస్తులను సమాజం కోసం విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆ వివరాలు.. నెల్లూరు జిల్లా, ఉదయగిరిలో […]