కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. అలానే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అనేక రకాల నిర్ణయాలను కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. తాజాగా మోదీ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త చెప్పింది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని క్రికెటర్ నుంచి ఒక పెద్ద వ్యాపారవేత్తగా మారబోతున్నాడు. ఇప్పటికే పలు స్పోర్ట్ ఫ్రాంచైజ్ల్లో పెట్టుబడులు, కోచింగ్ అకాడమీలతో క్రికెట్ రంగంలో డబ్బులు సంపాదిస్తున్న ధోని. ఇటివల ‘ధోని ఎంటర్మైంట్స్’ ప్రొడక్షన్ కంపెనీలో సౌతా ఇండియాలోని తెలుగు, తమిళ్, మళయాల భాషల్లో సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్, సినిమాతో పాటు.. తాజాగా వ్యవసాయ రంగంలోకి కూడా ధోని ఎంటర్ అవుతున్నాడు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పెరుగుతున్న ఈ తరుణంలో.. వ్యవసాయంలో సాంకేతిక […]