విజయవాడలోని పవిత్ర కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న పురాతన ఆలయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం. ఇందులో కనకదుర్గ రూపంలో అమ్మవారు కొలువై ఉంటారు. కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా ఆమె ప్రసిద్ధి. అందుకే కోర్కెలు తీరిన వెంటనే ఆమెకు కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు.
దేవుళ్లకు భక్తి శ్రద్ధలతో పూజుల చేసి కోర్కెలు కోరుకుంటారు. ఈ క్రమంలో వివిధ రకాలు దేవుడికి మొక్కులు చెల్లిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం విచిత్రంగా అమ్మవారికి మొక్కు చెల్లించాడు. పాడెపై శవంలా ఆలయానికి వచ్చి.. అమ్మవారికి మొక్క చెల్లించాడు. ఈ వింత ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని సేలం జిల్లాలో జారికొండాలంపట్టి లోని మారియమ్మన్ కాళియమ్మ ఆలయంలో ఏటా ఉత్సవాలు జరుగుతుంటాయి. అనేక మంది భక్తులు ఈ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. అలానే ఈ ఏడాది […]