గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. రెండో రోజు వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా కొట్టుకుపోతుందని.. కనీసం డిపాజిట్లు కూడా రావని అన్నారు. ఏపిలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. చిప్ […]