ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేశారు సీఎం జగన్. ఏపీలో పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తోంది. అలానే పరిశ్రమల స్థాపనకు వెంటనే అనుమతులు మంజూరు చేయడంతో పాటు వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, రాయితీలు ప్రకటించడం, బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం […]