ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తెచ్చారు. పేదవారికోసం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తుంది. యువకులను కూడ ఆర్థికంగా ప్రోత్సహించేందుకు మరో పథకం ‘YSR లా నేస్తం’ ని తీసుకువచ్చింది. దీని ద్వారా నెలకు రూ. 5వేల స్టైఫండ్ ఏపీ ప్రభుత్వం యువ న్యాయవాదులకు అందిస్తోంది.