ప్రజా శ్రేయస్సు కోసం నవరత్నాలతో పథకాలను రూపొందించి, లబ్దిదారులను ఎంపిక చేసి వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తుంది జగన్ సర్కార్. ఇప్పటికే పలు పథకాలను అమలు చేసింది. తాజాగా ఆడ పిల్లలకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఏపీ ప్రభుత్వం పేద కుటుంబాల్లోని ఆడ పిల్లల పెళ్లిళ్లకు అండగా నిలుస్తోంది.