రైతులకు ఎపి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు దినోత్సవం సందర్భంగా ఖాతాల్లోకి నగదు జమచేయనున్నది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.