ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరేలా వినూత్న పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను సీఎం జగన్ అమలు చేస్తున్నారు.