తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నేతల అకాల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వైసీపీ లో విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా గుండెపోటుతో మృతి చెందారు. నిజానికి శుక్రవారం జరిగిన ఆమండలి సమావేశానికి కూడా మహ్మద్ కరీమున్నీసా హాజరయ్యారు. ఇంత ఆరోగ్యంగా ఉన్న ఆమెకి ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా ఫలలితం లేకుండా పోయింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో మహ్మద్ […]