వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ప్రారంభమైన షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇందులో పార్టీ నేతలు, కార్యకర్తలు షర్మిల వెంట అడుగులో అడుగులు వేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ నేతలతో భేటీ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే..? ఈ రోజు రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం నుంచి పాదయాత్ర […]