కర్ణాటకలో ఇటీవల శక్తి యోజన పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు రద్దీ రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది.