హైదరాబాద్- సమాజంలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలను, అమ్మాయిలను వేధించే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. అందులోను సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వీరు మరింతగా రెచ్చిపోతున్నారు. వావి వరసలు, వయసు తారతమ్యాలు లేకుండా అందరిని వేధిస్తున్నారు దుర్మార్గులు. తాజాగా హైదరాబాద్ లో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఓ మహిళా టీచర్ ను కొందరు ఆకతాయిలు వేధిస్తున ఘటన వెలుగులోకి వచ్చింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడంతో పాటు, టీచర్ గా పనిచేస్తున్న సదరు […]