కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14.. రెట్టించిన ఉత్సాహంతో సెకెండ్ హాఫ్గా రోబోతోంది. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ, ఒమన్ వేదికగా ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి జట్ల మధ్య సెకెండ్ హాఫ్ తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే దాదాపు అన్ని ఫ్లాంచైజీల ప్లేయర్లు యూఏఈ చేరుకున్నారు. మిగిలిన కొందరు ఆటగాళ్లు కూడా చేరుకుంటున్నారు. ఇంగ్లాండ్ నుంచి ఏకంగా ఛార్టర్ ఫ్లైట్లు వేసి మరీ ఆటగాళ్లను తీసుకొస్తున్నాయి ఫ్రాంచైజీలు. ఇదిలా ఉంటే కొందరు […]