బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా చావు తప్పి కన్ను లొట్టపోయిన చందనంగా గెలిచింది. కేవలం 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లా బౌలర్ల ధాటికి టీమిండియా ఓటమి ఖాయం అనుకున్నారు అంతా కానీ అప్పుడే క్రీజ్ లోకి అడుగు పెట్టాడు ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. తనదైన బ్యాటింగ్ తో శ్రేయస్ అయ్యర్ తో కలిసి బంగ్లా […]