పొట్టి ప్రపంచ కప్ లో భాగంగా రెండవ సెమీ ఫైనల్లో టీమిండియా-ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 168 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో తడబడ్డ భారత్ ను విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు కాపాడారు. వీరిద్దరు అర్దశతకాలతో కదం తొక్కడంతో టీమిండియా ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఏ బ్యాటర్ అయినా తాను అవుట్ అవుతానని తెలిస్తే అసలు క్రీజ్ నుంచే బయటికి […]