ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దుండగులు రెచ్చిపోయారు.. శివాలయం ఆవరణలోనే ఓ పూజారిని రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్లలో జరిగింది. గ్రామంలోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివ నాగేశ్వరరావు (55) ను గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం లోపలే హత్య చేశారు. సోమవారం అర్ధరాత్రి అయినప్పటికీ భర్త ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య ఆందోళనకు గురైంది. వెంటనే కుటుంబసభ్యులకు ఆమె సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు రాత్రి […]