తెలంగాణలో మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి.. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపైకి రావాలంటేనే భయంతో వణికిపోయారు. ప్రస్తుతం వాతావరణం చల్లబడింది. తెలంగాణకు రుతుపవనాలు తాకాయి. దీంతో వర్షాలు పడటం మొదలయ్యాయి.