కొందరు ప్రభుత్వాధికారులకు వారు చేసిన మంచి పనులతో సోషల్ మీడియాలో, సమాజంలో పేరు, ప్రఖ్యాతలు పెరుగుతుంటాయి. మరికొందరికైతే అలాంటివి ఏమీ చేయకుండానే కేవలం వారి మాట, ప్రవర్తనతోనే బాగా ప్రాచుర్యంలోకి వస్తుంటారు. ఇప్పుడు అలాగే గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ మహిళా వాలంటీర్పై విరుచుకుపడటం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. విషయం ఏంటంటే నరసరావుపేట మూడో వార్డు వాలంటీర్ షేక్ అక్తర్ డ్యూటీ మధ్యలో ఇంటికి వెళ్లింది. నీకు ఎవరు అనుమతిచ్చారంటూ కమిషనర్ కోపంతో ఊగిపోయారు. […]