విశాఖపట్నం- కరోనా మానవాళిని పట్టి పీడిస్తోంది. కరోనాకు నిర్ధిష్టమైన ఔషదం లేకపోవడంతో ఉన్న మందులతో నయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీకీ తీసుకుందామంటే అందరికి అందే సరికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రత్యమ్నాయ మార్గాల పై దృష్టి సారించారు అంతా. ఈ క్రమంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఆయుర్వేద ఔషధం. కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు బాగా పనిచేస్తుందనే ప్రచారంతో అందరి దృష్టి ఆయుర్వేదంపై పడింది. ఆస్పత్రి పాలైన కరోనా రోగులు […]