అమెరికాలో ఉంటూ సోషల్ మీడియాలో చురుగ్గా పాలుపంచుకునే వైసీపీ ఎన్నారై సభ్యుడు ‘పంచ్ ప్రభాకర్’ పై కేసు నమోదైంది. ఉపరాష్ట్రపతి ‘వెంకయ్యనాయుడు’, లోక్ సభ స్పీకర్ ‘ఓంబిర్లా’పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు రావడంతో ఆయనపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైకాపా ఎన్ఆర్ఐ సభ్యుడు అయిన ‘పంచ్ ప్రభాకర్’ టిడిపి అధినేత ‘చంద్రబాబునాయుడు’, ఆయన కుమారుడు ‘లోకేష్’, జనసేన అధినేత ‘పవన్ కళ్యాణ్, వైకాపా రెబెల్ ‘ఎంపి రఘురామకృష్ణంరాజు’ తదితరులను తన […]