ఇటీవల రైలు ప్రయాణాలు బెంబేలు పెట్టిస్తున్నాయి. ప్రయాణీకులకు చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి. ఓ రైలు ప్రయాణీకురాలిపై టీటీఈ యూరిన్ పోసిన ఘటన మర్చిపోక ముందే.. తోటి ప్రయాణీకులతో గొడవ పడి నిప్పంటించాడో వ్యక్తి. ఇప్పడు రైల్వే నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రయాణీకులు.