ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్లో ఓ వింత ఘటన జరిగింది. కోర్టు ఆదేశాలతో తనతో పాటు మరో 14 మందిపై కేసు నమోదు చేసుకున్నారు ఓ పోలీసు అధికారి.