ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడటంతో జలాశయాలు నిండుకుండలా మారిపోయాయి. అడవి పందుల చూసి బెదిరిపోయిన వందలాది పందులు తెలుగు గంగ జలాశయంలోకి దూకాయి. అప్రమత్తమైన మత్స్యకారులు 400 ఆవులను క్షేమంగా ఒడ్డుకు చేర్చగా, మరో 50 వరకు గల్లంతయ్యాయి. ఈ సంఘటన నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద కొంత మంది పశువులను గ్రామ సమీపంలోని తెలుగు గంగ జలాశయం పక్కనున్న మైదాన ప్రాంతంలో […]
నూతన దంపతులకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో వరుడు వధువు మెడలో తాళికట్టాడు. బాజాబజంత్రీల నడుమ చుట్టాలంతా నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక అత్తారింట్లోకి కొత్త కోడలు వచ్చిందని అత్తింటివాళ్లు సైతం సంబరపడిపోయారు. ఇక పెళ్లైన మరుసటి రోజు తెల్లవారుజామున వాకింగ్ వెళ్తానని చెప్పి వెళ్లిన వరుడు చివరికి శవమై కనిపించాడు. తాజాగా నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన పెళ్లింట తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల […]