గనుల దిగ్గజం వేదాంతా గ్రూప్, తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ కలిసి గుజరాత్ లో సెమీకండక్టర్ ప్లాంటును ఏర్పాటుచేయనున్నాయి. ఇందుకోసం సంయుక్తంగా రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ప్లాంట్ నుంచి తయారీ ప్రారంభమైతే దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గే అవకాశముందని వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఎంతలా అంటే.. ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయలు పలుకుతోన్న […]